Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీతో పనిలేదు.. ఏ మహిళకూ అవమానం జరక్కూడదు : సీఎం జగన్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:59 IST)
పార్టీతో సంబంధం లేదనీ, ఏ ఒక్క మహిళకూ అవమానం జరగకూడదని ఏపీసీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని ఇంట్లో సీఎం జగన్‌తో హోం మంత్రి సుచరిత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, మంత్రి విశ్వరూప్‌లు గురువారం సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఎమ్మెల్యే శ్రీదేవి తీసుకెళ్లారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఘటన వివరాలను సీఎంకు తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి 
రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదనీ, ఏ పార్టీకి చెందిన వారికైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకాకూడదన్నారు. 
 
పైగా, బడుగుబలహీన వర్గాలను కలుపుకుని ముందడుగు వేసే వాతావరణం ఉండాలని కోరారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతం పోవాలని ఆయన అన్నారు. సమాజంలో అన్నివర్గాలనూ గౌరవించే పరిస్థితి ఉండాలని, అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని హోంమంత్రి సుచరితను సీఎం జగన్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments