Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజా సెంట‌ర్లో స‌య్య‌ద్ అస్లాం అనుమానాస్ప‌ద మృతి, విచార‌ణ‌కు డిమాండు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:53 IST)
విజయవాడ పంజా సెంటర్ కు చెందిన సయ్యద్ అస్లాం అనే వ్యక్తి  అనుమానాస్పద మృతి చెందాడు.  తెల్లవారుజామున మృతి చెందిన అస్లాంను అదే రోజు సాయంత్రానికల్లా అంత్యక్రియలు పూర్తి చేశారు. అస్లాం మృతిపై  రెండవ భార్య అనుమానం వ్యక్తం చేస్తోంది. మొదటి భార్య నసీమ ఇంటివద్ద ఉన్న సమయంలో అస్లాం మృతి చెందాడు. న‌సీమ‌పై అనుమానం ఉంద‌ని పోలీసులకు ఆయ‌న రెండో భార్య షైక్ అస్మా ఫిర్యాదు చేసింది.  
 
 
సయ్యద్ అస్లాం గారి మృతిపై అనేక అనుమానాలు ఉన్నందున తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి , విచారణ చేపట్టి, పోస్టుమార్టం నిర్వహించి నిజానిజాలను బహిర్గతం చేయాలని టూ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మోహన్ రెడ్డిని స్థానిక నాయ‌కులు కోరారు. జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, మాజీ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి, సి.పి.ఐ. ఎంఎల్  యువ నాయ‌కుడు అబ్దుల్ రెహ్మాన్ పోలీసుల‌కు విన‌తిప‌త్రం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments