Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతి భర్తను చంపిన రాజేష్‌ను నేనే చంపేస్తా... తల్లి ఆగ్రహం

స్వాతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు ప్రియుడు రాజేష్‌. రాజేష్‌ సొంత జిల్లా మహబూబ్ నగర్. రాజేష్‌ ఒక ఫిజియో థెరపిస్ట్. స్వాతికి ఫిజియో థెరపీ చేసేందుకు సుధాకర్ రెడ్డి ఒకసారి రాజేష్‌ వద్దకు తీసుకెళ్ళగా అక్కడ వార

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (20:39 IST)
స్వాతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు ప్రియుడు రాజేష్‌. రాజేష్‌ సొంత జిల్లా మహబూబ్ నగర్. రాజేష్‌ ఒక ఫిజియో థెరపిస్ట్. స్వాతికి ఫిజియో థెరపీ చేసేందుకు సుధాకర్ రెడ్డి ఒకసారి రాజేష్‌ వద్దకు తీసుకెళ్ళగా అక్కడ వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో తాను ఉండలేను.. తనను ఎక్కడికైనా తీసుకెళ్ళమని రాజేష్‌ పైన ఒత్తిడి తెచ్చింది స్వాతి. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న తతంగం కాస్త భర్త సుధాకర్ రెడ్డికి తెలిసింది. భార్యను మందలించాడు కూడా.
 
అయితే విషయం కాస్త భర్తకు తెలియడంతో రాజేష్‌, స్వాతి ఇద్దరు కలిసి అతి దారుణంగా సుధాకర్ రెడ్డిని చంపేశారు. ఇదంతా జరిగిన విషయమే. ఇప్పుడు తాజాగా రాజేష్‌ తల్లి కోమలమ్మ నా బిడ్డను నేను చంపేస్తా. ఒక హత్య చేసిన వ్యక్తి భూమి మీద బతికే అర్హత లేదు. అతన్ని చంపేయండి.. మీ వల్ల కాకుంటే నాకు అప్పజెప్పండి.. నేను చంపి జైలుకెళ్లి కూర్చుంటానంటోంది రాజేష్‌ తల్లి. 
 
ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆ కుటుంబంలోని పెద్ద దిక్కును చంపేస్తాడా అంటూ బోరున విలపించింది రాజేష్‌ తల్లి కోమలమ్మ. తనవరకూ తన బిడ్డ రాజేష్‌ చనిపోయి 20 రోజులవుతోంది. నాకు వాడు బిడ్డే కాదంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. మా కుటుంబం మొత్తాన్ని తలదించుకునేలా చేసిన రాజేష్‌‌ను వెంటనే చంపేయాలని వేడుకొంటోంది తల్లి కోమలమ్మ. మరోవైపు స్వాతి తల్లిదండ్రులు కూడా ఆమెకు మరణశిక్ష వేయాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments