Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పిన తీర్పు ఏంటి?

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (17:32 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిరుధ్ బోస్, బేలా ఎం త్రివేది మంగళవారం తుది తీర్పును వెలువరించారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు రెండు విభిన్న తీర్పులు ఇచ్చారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ తీర్పులో చెప్పింది, 17ఏ వర్తిస్తుంది అని గవర్నర్ అనుమతి తీసుకోకపోవటం అనేది చట్ట వ్యతిరేకం అని చెప్పారు.
 
ఈ కేసు వాదనలు నడిచింది కేవలం 17ఏ వర్తిస్తుందా లేదా అనే దాని పైనే కానీ, ఎక్కడా కూడా చంద్రబాబు బెయిల్ గురించి కానీ, ఇతర అంశాల గురించి కానీ ప్రస్తావన కాదు. అయినా ఈ ఆరు నెలల్లో, మీరు కనీసం రూపాయి అవినీతి నిరూపించగలిగారా? కనీసం చార్జ్‌షిట్ వేయగలిగారా ? గౌరవ హైకోర్టు తీర్పులో, మీ అసమర్ధత, మీ రాజకీయ కక్ష గురించి క్లియర్‌గా చెప్పారు కదా?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments