Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పిన తీర్పు ఏంటి?

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (17:32 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిరుధ్ బోస్, బేలా ఎం త్రివేది మంగళవారం తుది తీర్పును వెలువరించారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు రెండు విభిన్న తీర్పులు ఇచ్చారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ తీర్పులో చెప్పింది, 17ఏ వర్తిస్తుంది అని గవర్నర్ అనుమతి తీసుకోకపోవటం అనేది చట్ట వ్యతిరేకం అని చెప్పారు.
 
ఈ కేసు వాదనలు నడిచింది కేవలం 17ఏ వర్తిస్తుందా లేదా అనే దాని పైనే కానీ, ఎక్కడా కూడా చంద్రబాబు బెయిల్ గురించి కానీ, ఇతర అంశాల గురించి కానీ ప్రస్తావన కాదు. అయినా ఈ ఆరు నెలల్లో, మీరు కనీసం రూపాయి అవినీతి నిరూపించగలిగారా? కనీసం చార్జ్‌షిట్ వేయగలిగారా ? గౌరవ హైకోర్టు తీర్పులో, మీ అసమర్ధత, మీ రాజకీయ కక్ష గురించి క్లియర్‌గా చెప్పారు కదా?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments