Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం ప్రాణం తీసిన పక్షవాతం...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (12:59 IST)
అడవిరాజు సింహానికి పక్షవాతం (పెరాలసిస్) సోకింది. దీంతో అది తీవ్ర అస్వస్థతకుగురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ జూ పార్కులో సంభవించింది. నిజానికి ఈ సింహానికి పెరాలసిస్ సోకినట్టు ఈ నెల 8వ తేదీన జూ పార్కు సిబ్బంది గుర్తించారు. దీంతో అది సరిగా నిలబడలేక పోవడంతో దానికి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ చికిత్సలు ఫలించక ప్రాణాలు విడిచింది. 
 
సింహం కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించగా, సింహంలోని అవయవాలు పని చేయలేదని, ముఖ్యంగా వెనుక కాళ్ళు చచ్ఛు పడినట్టు గుర్తించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. శాంపిల్స్‌ను సేకరించి వెటర్నరీ బయాలజికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు పంపామని జూ అధికారులు వెల్లడించారు. క్రూరమృగాలకు ఈ విధమైన ప్రాణాంతక రుగ్మతలు సోకడం చాలా అరుదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments