Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం ప్రాణం తీసిన పక్షవాతం...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (12:59 IST)
అడవిరాజు సింహానికి పక్షవాతం (పెరాలసిస్) సోకింది. దీంతో అది తీవ్ర అస్వస్థతకుగురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ జూ పార్కులో సంభవించింది. నిజానికి ఈ సింహానికి పెరాలసిస్ సోకినట్టు ఈ నెల 8వ తేదీన జూ పార్కు సిబ్బంది గుర్తించారు. దీంతో అది సరిగా నిలబడలేక పోవడంతో దానికి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ చికిత్సలు ఫలించక ప్రాణాలు విడిచింది. 
 
సింహం కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించగా, సింహంలోని అవయవాలు పని చేయలేదని, ముఖ్యంగా వెనుక కాళ్ళు చచ్ఛు పడినట్టు గుర్తించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. శాంపిల్స్‌ను సేకరించి వెటర్నరీ బయాలజికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు పంపామని జూ అధికారులు వెల్లడించారు. క్రూరమృగాలకు ఈ విధమైన ప్రాణాంతక రుగ్మతలు సోకడం చాలా అరుదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments