Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం ప్రాణం తీసిన పక్షవాతం...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (12:59 IST)
అడవిరాజు సింహానికి పక్షవాతం (పెరాలసిస్) సోకింది. దీంతో అది తీవ్ర అస్వస్థతకుగురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ జూ పార్కులో సంభవించింది. నిజానికి ఈ సింహానికి పెరాలసిస్ సోకినట్టు ఈ నెల 8వ తేదీన జూ పార్కు సిబ్బంది గుర్తించారు. దీంతో అది సరిగా నిలబడలేక పోవడంతో దానికి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ చికిత్సలు ఫలించక ప్రాణాలు విడిచింది. 
 
సింహం కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించగా, సింహంలోని అవయవాలు పని చేయలేదని, ముఖ్యంగా వెనుక కాళ్ళు చచ్ఛు పడినట్టు గుర్తించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. శాంపిల్స్‌ను సేకరించి వెటర్నరీ బయాలజికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు పంపామని జూ అధికారులు వెల్లడించారు. క్రూరమృగాలకు ఈ విధమైన ప్రాణాంతక రుగ్మతలు సోకడం చాలా అరుదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments