విజ‌య‌వాడ‌లో చేపల మార్కెట్లు ఉద‌యం 10 గంటల వరకు మాత్ర‌మే

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (19:22 IST)
విజయవాడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఉన్న చేపల మార్కెట్లు (హోల్ సేల్ మరియు రిటైల్) అన్నియు ది.30.05.2021 ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి 10.00 గంటల వరకు మాత్రమే అనుమ‌తి అని వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా. రవి చంద్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
 
కోవిడ్ నిబందనలు పాటించని మాంసం లేదా చేపల మార్కెట్ సముదాయాలలో షాపుల యజమానులు  మరియు వ్యక్తులపై  కమిషనర్  ఆదేశాల మేరకు చట్ట పరమైన చర్యలు తీసుకోవటం జరుగునని  రవి చంద్ తెలిపారు. 
 ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ అమలు లో ఉన్న దృష్ట్యా మార్కెట్ / షాపులలో ఐదుగ‌రి మించి గుమ్మిగూడ కుండా చూడాలని షాపుల వారిని హెచ్చరించారు.

అదే విధంగా ప్రతి ఒక్కరు విధిగా కోవిడ్ నియమ నిబందనలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలని ఎవరైనా నిబందనలకు విరుద్దంగా ప్రవర్తించి అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ సముదాయాలలోని చికెన్ / మట్టన్ షాపుల వద్ద తప్పని సరిగా నియంత్రణ పాటించాలన్నారు.

దూరం దూరంగా ప్రజలు క్రమ పద్దతిలో కొనుగోలు చేసుకొనేలా మార్కింగ్ ఏర్పాటు చేసుకోవని సూచిస్తూ, బహిరంగ ప్రదేశాలలో ఎవరు చేపల విక్రయాలు నిషేదించుట జరిగిందని ఎవరైనా నగరపాలక అధికారులు / సిబ్బంది యొక్క ఆదేశాలు ఉల్లఘించిన అట్టి వారిపై ఖఠీన చర్యలు తప్పవని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments