Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం అమ్మకాలు నిలిపివేయాలి: మహిళా సంఘం నిరసన

Webdunia
బుధవారం, 6 మే 2020 (10:33 IST)
మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెనుమత్స దుర్గా భవాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కరోనా ప్రబలకుండా ఉండాలంటే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మద్యపానం నిషేధం అన్న ముఖ్యమంత్రి ఈ సమయంలో నిషేధం చేయాలని కోరారు.

మద్యం అమ్మకాలు కారణంగా మళ్ళీ కరోనా విజృంభించే అవకాశం ఉందని, ఇంతే కాక పనులు లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో  మద్యం అమ్మకాలు పేదల కుటుంబాల్లో చిచ్చు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments