Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం కిక్కులోనే పరీక్షా హాలుకుకు వచ్చిన ఇన్విజిలేటర్

Webdunia
బుధవారం, 25 మే 2022 (13:56 IST)
తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం నియమించిన ఓ ఇన్విజిలేటర్ పీకలవరకు మద్య సేవించే పరీక్షా హాలుకు వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఇతర సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి ఆ ఇన్విజిలేటర్‌కు బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 30 ఉండాల్సిన స్థాయి ఏకంగా 112గా చూపించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యాధికారులు ఆ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సస్పెండ్‌కు గురైన ఇన్విజిలేటర్ పేరు రవికుమార్. హుజురాబాద్‌లోని రాంపూరులో గల జడ్పీహైస్కూలులో పీఈటీ మాస్టరుగా పని చేస్తున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి జనార్థన్ రావు మాట్లాడుతూ, విధుల్లో నిర్లక్ష్యం వహించే ఎవరినైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సదరు ఉపాధ్యాయుడికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించి అతనితో పాటు సెంటర్ సూపరింటెండెంట్‌ని నిర్లక్ష్య ధోరణి కారణంగా విధుల నుంచి తొలగించడం జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments