Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:59 IST)
తిరుమలలో బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి ఆలయ అధికారులు వెల్లడించారు. 17,350 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. బుధవారం తిరుమల శ్రీవారిని 28,880 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
తిరుపతిలో నిలిచిపోయిన ఉచిత టోకెన్ల జారీ
టీటీడీ ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టోకెన్లను 26వ తేదీ నుంచి కేటాయిస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి తిరుపతిలో టోకెన్ల జారీ ఆగిపోయింది.

నిజానికి బుధవారం రాత్రి 9 గంటలకు 25వ తేదీకి సంబంధించిన టోకెన్లు మూడువేలు కేటాయించేశారు. ఎనిమిది వేలలో ఇక మిగిలింది అయిదువేలు మాత్రమే. ఈ అయిదువేలు కూడా గురువారం ఉదయం 6 గంటల్లోపు కేటాయించేశారు. దీంతో గురువారం నుంచే తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ఆగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments