Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం దేవ‌స్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం...

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (16:41 IST)
కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం ఆదాయం రికార్డు స్థాయిలో న‌మోదు అయింది. దేవ‌స్థానం హుండీల ఆదాయం 5 కోట్లు చేరింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు చేయ‌గా, భారీ మొత్తంలో హుండీ ఆదాయం లభించిందని ఈవో లవన్న తెలిపారు. 
 
 
గ‌త 30 రోజులలో రూ. 5కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించడం ఇదే మొదటిసారి. హుండీ మొత్తం లెక్కించ‌గా, రూ. 5,02,45,391/-లు లభించాయి. బంగారం 459 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 14 కేజీల 250  గ్రాములు లెక్కించారు. 
 
 
ఇక‌, శ్రీశైలంలోని లలితాంబిక కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపునకు డిప్ నిర్వహిస్తున్న‌ట్లు ఈవో ల‌వ‌న్న తెలిపారు. ఏపీ గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఈ విధానం నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. మరి కొందరు దుకాణాలకు సంబంధించి అధికంగా ఉందని, న్యాయస్థానానికి వెళ్లడంతో ప్రస్తుతం నిలుపుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments