Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను స్ప్రెడ్ చేసిన ఎమ్మెల్యేకి కరోనా.. ఆయన భార్యకు కూడా?

Webdunia
శనివారం, 18 జులై 2020 (16:11 IST)
చిత్తూరు జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఆ మధ్య చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కరోనా సమయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తే విపరీతమైన కేసులు రావడం.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ప్రతిపక్షాలు విమర్సలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత శ్రీకాళహస్తిలో కేసుల సంఖ్య బాగా పెరిగాయి.
 
కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్న వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ తరువాత అడపాదడపా మళ్ళీ కొన్ని కార్యక్రమాలు చేశారు. మొదట్లో మాస్క్ వేసుకోకుండా కొన్ని కార్యక్రమాలు చేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ తరువాత మాస్క్ వేసుకోవడం ప్రారంభించారు.
 
కానీ మూడురోజుల క్రితం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి ఇద్దరూ కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్టులో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కరోనా రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments