Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన శ్రీదేవి పిన్ని

అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి మరణం ఉందా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవిలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడంతో కుటుం

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:53 IST)
అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి మరణం ఉందా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవిలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీంటి పర్యాంతమవుతున్నారు. శ్రీదేవిని చిన్నప్పటి నుంచి తన చేతిలో ఎత్తుకుని పెంచిన శ్రీదేవి పిన్ని అనసూయమ్మకు ఏడుపు ఆగడం లేదు. గత రెండురోజులుగా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా బోరున విలపిస్తూనే ఇంట్లో కూర్చుండిపోయింది. 
 
శ్రీదేవి.. శ్రీదేవి అంటూ ఆమెనే తలుచుకుంటూ కూర్చుంది. కుటుంబ సభ్యులు ఆమెను ఎంత ఓదార్చినా ఏడుపు అపుకోవడం ఆమెవల్ల కావడం లేదు. అలా ఏడ్చిఏడ్చి నీరసించిపోయి చివరకు సొమ్మసిల్లి పడిపోయింది. ఆ వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి ఆమెను తరలించారు. కాగా, తిరుపతిలోని పద్మావతిపురంలో శ్రీదేవి పిన్ని నివాసముంటోంది. ఈమె శ్రీదేవి తల్లికి స్వయానా చెల్లెలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments