Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన శ్రీదేవి పిన్ని

అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి మరణం ఉందా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవిలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడంతో కుటుం

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:53 IST)
అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి మరణం ఉందా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవిలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీంటి పర్యాంతమవుతున్నారు. శ్రీదేవిని చిన్నప్పటి నుంచి తన చేతిలో ఎత్తుకుని పెంచిన శ్రీదేవి పిన్ని అనసూయమ్మకు ఏడుపు ఆగడం లేదు. గత రెండురోజులుగా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా బోరున విలపిస్తూనే ఇంట్లో కూర్చుండిపోయింది. 
 
శ్రీదేవి.. శ్రీదేవి అంటూ ఆమెనే తలుచుకుంటూ కూర్చుంది. కుటుంబ సభ్యులు ఆమెను ఎంత ఓదార్చినా ఏడుపు అపుకోవడం ఆమెవల్ల కావడం లేదు. అలా ఏడ్చిఏడ్చి నీరసించిపోయి చివరకు సొమ్మసిల్లి పడిపోయింది. ఆ వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి ఆమెను తరలించారు. కాగా, తిరుపతిలోని పద్మావతిపురంలో శ్రీదేవి పిన్ని నివాసముంటోంది. ఈమె శ్రీదేవి తల్లికి స్వయానా చెల్లెలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments