Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:11 IST)
చిత్తూరుజిల్లా కొవిడ్‌ సెంటర్‌గా ఎందరో బాధితులకు స్వస్థత చేకూర్చిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం శుక్రవారం నుంచి మూతపడనుంది. దీంతో ఇక్కడ కరోనా సేవలు రద్దు కానున్నాయి.

మార్చి చివరి వారంలో తొలుత క్వారంటైన్‌ కేంద్రంగా పద్మావతి నిలయాన్ని ఏర్పాటు చేసారు. మే నెలలో జిల్లా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు.

తుడా కార్యదర్శి లక్ష్మి నేతృత్వంలో 250 మంది వైద్యులు, సిబ్బంది సుమారు 15 వేల మంది బాధితులకు వైద్య సేవలు అందించారు.

ప్రస్తుతం ఇక్కడున్న 15 మంది కొవిడ్‌ బాధితులను రుయాకు లేదా స్విమ్స్‌కు తరలించి మూత వేయనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసిన వైద్యులు, అధికారులు, సిబ్బందిని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘనంగా సన్మానించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments