Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:11 IST)
చిత్తూరుజిల్లా కొవిడ్‌ సెంటర్‌గా ఎందరో బాధితులకు స్వస్థత చేకూర్చిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం శుక్రవారం నుంచి మూతపడనుంది. దీంతో ఇక్కడ కరోనా సేవలు రద్దు కానున్నాయి.

మార్చి చివరి వారంలో తొలుత క్వారంటైన్‌ కేంద్రంగా పద్మావతి నిలయాన్ని ఏర్పాటు చేసారు. మే నెలలో జిల్లా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు.

తుడా కార్యదర్శి లక్ష్మి నేతృత్వంలో 250 మంది వైద్యులు, సిబ్బంది సుమారు 15 వేల మంది బాధితులకు వైద్య సేవలు అందించారు.

ప్రస్తుతం ఇక్కడున్న 15 మంది కొవిడ్‌ బాధితులను రుయాకు లేదా స్విమ్స్‌కు తరలించి మూత వేయనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసిన వైద్యులు, అధికారులు, సిబ్బందిని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘనంగా సన్మానించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments