Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో కునుకు తీసిన పేర్నినాని.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:32 IST)
ఏపీ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేపధ్యంలో మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. 

అసెంబ్లీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ జరుగుతున్న సమయంలో కీలక అంశాలను మంత్రి బుగ్గన స్పీకర్‌కు తెలుపుతుండగా.. వెనుకాల కూర్చున్న మంత్రి పేర్ని నాని నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
 
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ దేశంలోనే సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన బుగ్గన చెప్తున్న స్పీచ్ సమయంలో పేర్ని నాని కునుకు తీయటం విమర్శలకు దారితీస్తుంది. 
 
ఇంత సీరియస్ మ్యాటర్ గురించి చర్చ జరుగుతుంటే.. మంత్రి  హోదాలో ఉన్న పేర్నినాని పడుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  పేర్నినాని తూలి పడబోవటం దానిని కవర్ చేయటానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ రికార్డ్ అవ్వటం.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments