Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబ‌రు 28న‌ టిటిడి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (21:30 IST)
టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను  అక్టోబ‌రు 28న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీటీడీ  సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

టిటిడిలో విధులు నిర్వ‌హిస్తున్న రెగ్యుల‌ర్‌, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్ల‌లు,  మొద‌టి, రెండో విడ‌త‌లో కౌన్సెలింగ్‌కు హాజ‌రు కానివారు, తిరుప‌తిలోని  స్థానికులు, జిపిఏ 10 నుండి 9.7 వ‌ర‌కు ఉన్న విద్యార్థుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది.  అదేవిధంగా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు జిపిఏ 9.6 కంటే త‌క్కువ ఉన్న విద్యార్థుల‌కు అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తారు. 
 
ఇదివ‌ర‌కే  http://admissions‌.tirumala.org ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులు, సంబంధిత  క‌ళాశాల‌లో సీట్లు మాత్ర‌మే కావాల్సివారు, ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, ఫీజుల‌తో నేరుగా సంబంధిత జూనియ‌ర్ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లకు హాజ‌రుకావాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments