Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిళ సభకు వెళ్ళొచ్చిన వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులు, ఇంకొందరిని పట్టుకుంది...

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:05 IST)
షర్మిళ పాదయాత్ర కాస్త కొంపముంచింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో షర్మిళ పాదయాత్ర చేపట్టడం.. ఆ పాదయాత్రలో కరోనా సోకిన వారు ఉండటంతో అది కాస్త అందరికీ వ్యాపించి చివరకు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 
 
షర్మిళ సభకు వెళ్ళొచ్చిన కొంతమందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఖమ్మం సభకు వెళ్ళొచ్చిన వారికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట. ఆ కొందరు నేతలు కూడా హోంఐసోలేషన్లో ఉన్నారట. ప్రైవేటు ఆసుపత్రిలో కొంతమంది షర్మిళ అనుచరులు చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షర్మిల పరిస్థితి ఏంటా అని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments