Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్.. 14 రోజుల చిన్నారి బలి

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (17:57 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కావడంతో ఏ లక్షణాలు లేకున్నా వైరస్ అటాక్ అవుతోంది. తాజాగా గుజరాత్‌లో ఓ పసికందు మరణం విషాదం నిపింది. రోజుల పసిగుడ్డు కూడా కరోనా కాటుకు బలైపోయింది.
 
గుజరాత్ సూరత్‌కి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 1వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమెకు కరోనా సోకింది. దీంతో పుట్టిన బిడ్డకు కూడా రక్కసి కాటేసింది. బాలింతను మరో దవాఖానకు తరలించారు.

బిడ్డను ఇంటెన్సివ్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో రెమ్ డెసివర్ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందజేశారు.
 
చిన్నారికి మాజీ మేయర్ సూరత్ జగదీశ్ పటేల్ ప్లాస్మా కూడా దానం చేశారు. సూరత్ ఇటీవల కరోనా సోకి.. కోలుకున్న సంగతి తెలిసిందే. ప్లాస్మా దానం చేసినా ఫలితం లేకపోయింది.

ఆ చిన్నారి కరోనాతో గెలవలేక తనువు చాలించింది. ఇటు గుజరాత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. గురువారం సూరత్‌లో 1551 కరోనా కేసులు నమోదయ్యాయి. 26 మంది వైరస్‌తో చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments