Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు షాక్... రాజధాని తరలింపునకు నో చెప్పిన కేంద్రం?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విశాఖపట్టణానికి తరలించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇందుకోసం ఆయన కరోనా కష్టకాలంలో కూడా వ్యూహ రచనలు చేస్తున్నట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి, కేంద్రం అనుమతి ఉన్నా లేకున్నా ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారం నుంచి రాజధాని కార్యకలాపాలను విశాఖపట్టణం నుంచి శ్రీకారం చుట్టాలన్న తపనలో జగన్ ఉన్నట్టు సమాచారం. 
 
ఇందులోభాగంగానే, ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు, సీఎం జగన్ కుడిభుజమైన విజయసాయి రెడ్డి కూడా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. విశాఖపట్టణంలో కరోనా కేసులు సంఖ్య తగ్గిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదు కాగా, పది కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఏపీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రాజాధాని తరలింపునకు కేంద్రం నో చెప్పినట్టు ఆ వార్త సారాంశం. ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా నిధుల కొరత రాష్ట్రంలో ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించినట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటి ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments