Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వస్థలాలకు పంపండి.. వలస కార్మికుల ధర్నా

Webdunia
గురువారం, 14 మే 2020 (18:05 IST)
తమను స్వస్థలాలకు పంపాలంటూ మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద యర్రబాలెం గ్రామం నుండి వచ్చిన వలస కార్మికులు భార్య, పిల్లలతో సుమారు 30 మంది ధర్నా చేశారు.

మార్చి నెలలొనే తామందరు విజయనగరం వెళ్లేందుకు మంగళగిరి తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నామని, అనంతరం తమకు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

టెస్టుల్లో సైతం నెగిటీవ్ రిపోర్టులు వచ్చినా తమను పంపేందుకు అధికారులు ముందుకు రావడం లేదని వాపోయారు. తమకు ప్రభుత్వం తరపున వాహనాలు లేకపోతే నడుచుకుంటూ వెళ్లేందుకైనా అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. తిండి తిప్పలు లేకుండా.. చెట్టునీడన ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments