Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి వేతనంలో 30 శాతం కోత

Webdunia
గురువారం, 14 మే 2020 (18:04 IST)
కోవిడ్ మహమ్మారిపై పోరుకోసం ఇప్పటికే నెలసరి వేతనాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. తాజాగా నెలసరి వేతనంలో 30 శాతం కోత విధించుకునేందుకు సిద్ధమయ్యారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.

ఇలా ఓ సంవత్సరం పాటు కోత విధించుకునేందుకు ఆయన స్వచ్ఛందంగా ఒప్పుకున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు ప్రయాణ ఖర్చులు, సంప్రదాయ విందుల ఖర్చులను కూడా భారీగా తగ్గించుకున్నారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments