Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తా: కేశినేని నాని

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:09 IST)
ఎల్ఐసి వాటాలను షేర్ మార్కెట్‌లో విక్రయించటం కోసం, విదేశీ పెట్టుబడులు 49 శాతం నుండి 74 శాతం పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించ‌డాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకత్వంలో ఎల్ఐసి ఉద్యోగులు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని కలిసి వినతి పత్రం అందజేశారు.

దీనిపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ మచిలీపట్నం నాయకులు సీహెచ్ క‌ళాధర్, ఎల్‌.ఆనంద్, ఎన్‌.ఎం.కె.ప్రసాద్, జె.మధు, జె.మంగపతి, విజ‌య‌వాడ భ‌వానీపురం బ్రాంచ్ సెక్ర‌ట‌రి గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

తెలుగు సినిమా పుట్టిన రోజుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments