Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తా: కేశినేని నాని

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:09 IST)
ఎల్ఐసి వాటాలను షేర్ మార్కెట్‌లో విక్రయించటం కోసం, విదేశీ పెట్టుబడులు 49 శాతం నుండి 74 శాతం పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించ‌డాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకత్వంలో ఎల్ఐసి ఉద్యోగులు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని కలిసి వినతి పత్రం అందజేశారు.

దీనిపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ మచిలీపట్నం నాయకులు సీహెచ్ క‌ళాధర్, ఎల్‌.ఆనంద్, ఎన్‌.ఎం.కె.ప్రసాద్, జె.మధు, జె.మంగపతి, విజ‌య‌వాడ భ‌వానీపురం బ్రాంచ్ సెక్ర‌ట‌రి గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments