Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తా: కేశినేని నాని

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:09 IST)
ఎల్ఐసి వాటాలను షేర్ మార్కెట్‌లో విక్రయించటం కోసం, విదేశీ పెట్టుబడులు 49 శాతం నుండి 74 శాతం పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించ‌డాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకత్వంలో ఎల్ఐసి ఉద్యోగులు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని కలిసి వినతి పత్రం అందజేశారు.

దీనిపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ మచిలీపట్నం నాయకులు సీహెచ్ క‌ళాధర్, ఎల్‌.ఆనంద్, ఎన్‌.ఎం.కె.ప్రసాద్, జె.మధు, జె.మంగపతి, విజ‌య‌వాడ భ‌వానీపురం బ్రాంచ్ సెక్ర‌ట‌రి గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments