Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవులు వాయిదా వేసుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. కారణం?!

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:07 IST)
గతంలో తాను పెట్టిన సెలవులను వాయిదా వేసుకున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతంలో ఈ నెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సెలవుపెట్టుకున్నారు నిమ్మగడ్డ రమేష్.

అయితే, ఈ నెల 18వ తేదీన మేయర్‌, ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియలో తన అవసరం ఉందని భావిస్తున్నానంటూ తాజాగా రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు.

మేయర్, ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియ కారణంగా సెలవులు వాయిదా వేసుకుంటున్నట్టు వెల్లడించిన ఆయన.. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు సెలవులపై మధురై, రామేశ్వరం వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్‌.. ఆ తర్వాత మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించింది.

ఈ నెల 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఇక, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్ల ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments