లోకేశ్ కు భద్రత కుదింపు

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:27 IST)
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కు భద్రతను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వై ప్లస్ కేటగిరీ కింద లోకేశ్ కు 2 ప్లస్ 2 భద్రత ఉండేది.

అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఆ భద్రత 1 ప్లస్ 1కు తగ్గిపోనుంది. టీడీపీ హయాంలో లోకేశ్ భద్రత 4 ప్లస్ 4గా ఉండేది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఓ ఎమ్మెల్యేను మావోలు చంపేయడంతో లోకేశ్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు.

దాంతో అదనపు భద్రత ఏర్పాట్లు కల్పించారు. ఆ తర్వాత వైసీపీ సర్కారు రావడంతో లోకేశ్ భద్రతను 2 ప్లస్ 2కి కుదించారు. ఇప్పుడది కూడా తగ్గించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments