Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో మే 2న ఎన్నికల కౌంటింగ్‌.. 144 సెక్షన్ అమలు

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (22:22 IST)
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్.పి వెంకట అప్పల నాయుడు తెలిపారు. 
 
మే 2న ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా బందోబస్తు విధుల్లో 11 మంది డి.ఎస్.పి లు, 14 మంది సి.ఐ లు,30 మంది ఎస్.ఐ లు, 89 మంది ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు, 17 మంది హోమ్ గార్డులతో మొత్తం 320 పాటు ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి, సి.ఆర్.పి.ఎఫ్, స్పెషల్ పోలీస్ బలగాల ఉండనున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇక కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలులో ఉంటుంది అని అన్నారు. ట్రాఫిక్ మళ్ళిoపు... బాలాజీ కాలనీ నుండి ఎస్.వి.యు మెయిన్ గేట్ వరకు ట్రాఫిక్ అనుమతి లేదు. 
 
ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వెంట ఇద్దరు మించి ఉండకూడదు అని చెప్పిన ఆయన విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments