Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బారినపడి కరోనాని జయించిన పోలీస్: విధులకు ఆహ్వానించిన ఎస్పీ

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (21:12 IST)
రెండవ దశ కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఫ్రెంట్ లైన్ లో ఉన్న పోలీసులు కొందరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గుంటూరు అర్బన్ ఎస్పి గారు స్వయంగా  సిబ్బంది ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పటంతో పాటు వారిలో మనోధైర్యం నింపడమే కాకుండా వారి ఆరోగ్య పరిరక్షణకు అధికారులను నియమించి వారి బాగోగులపై  ఎప్పటికప్పుడు ఆరా తీశారు.

వారికి, వారి కుటుంబ సభ్యులకు, అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా మందుల సరఫరా పౌష్టిక ఆహారం వంటివి ఇళ్లకు వెళ్లి సిబ్బందిని పరామర్శించి స్వయంగా వారికి అందచేశారు. కరోనా నుండి కోలుకుని తిరిగి విధులకు హాజరు అయ్యే వారందరిని కాన్ఫరెన్స్ హాల్‌కి పిలిపించి ఫ్రూట్స్ మరియు ఫ్లవర్ బోకేలతో ఘనస్వాగతం పలికారు.

సిబ్బంది ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దు దృఢ సంకల్పంతో ఉండాలని సూచించారు. ఇంత త్వరగా కోలుకుని కరోనపై  తిరిగి యుద్ధానికి సిద్ధం అయిన మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనునిత్యం సిబ్బందికి అండగా ఉండి ఒక నిండు భరోసా కల్పించిన ఎస్పి గారికి సిబ్బంది అందరూ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments