Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపిలో 24 గంటల్లో 17,354 కేసులు, చిత్తూరు జిల్లా అగ్రస్థానం

Chittoor district
Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (21:03 IST)
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 17,354 నమోదయ్యాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా 2,764 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది. దీనితో ఏపీలో 10,98,795 కు పెరిగాయి పాజిటివ్ కేసులు.
 
చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,67,823 కాగా ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 7,992.  ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1,22,980.
 
ఈరోజు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 8,468. ఈరోజు  కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య - 64.

విశాఖపట్నం  - 08,
చిత్తూరు - 06,
 తూర్పుగోదావరి జిల్లా - 06, 
కర్నూలు - 04,
 అనంతపురం - 05,
శ్రీకాకుళం - 03, 
గుంటూరు  - 04,
నెల్లూరు - 08,
ప్రకాశం జిల్లా  - 06, 
కృష్ణాజిల్లా - 03, 
విజయనగరం - 07, 
పశ్చిమ గోదావరి జిల్లా  - 04,
 
వైరస్ నుండి రక్షణ పొందడానికి మనకు ఉన్న ఏకైక మార్గం - మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments