Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్‌ నిమజ్జనాలు ముగిసే వరకు పల్నాడులో 144 సెక్షన్‌: డీజీపీ

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:16 IST)
గణేష్‌ నిమజ్జనాలు ముగిసే వరకు పల్నాడులో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. పల్నాడు ప్రజలకు ఇబ్బందులు ఉంటే స్పందన ద్వారా చెప్పుకోవచ్చునని సూచించారు.

వైన్‌ వెల్ఫేర్‌ బిల్డింగ్‌లో ఉన్నవారిని గ్రామాలకు తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో గొడవలు జరగడం సహజమని డీజీపీ అన్నారు. దాడులు జరుగుతాయనే ఆలోచనే గొడవలకు దారితీస్తుందన్నారు.

ఆత్మకూరులో జరిగింది ఇరువర్గాల మధ్య గొడవేనని, పార్టీలకు సంబంధంలేదని డీజీపీ అన్నారు. కొందరు బాధితుల లిస్ట్‌ అంటూ మీడియాకు ఇచ్చారు.. గానీ ఆ లిస్ట్‌ని పోలీసులకు ఇవ్వలేదని, తామే తెప్పించుకున్నామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

కొందరు పోలీసులపై అసభ్యకరంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వివాదం పెద్దది కాకూడదని సంయమనంతో ఉన్నామన్నారు. దాడి బాధితులమని చెబుతున్నవారిలో సగంమంది.. ఇతర ఇబ్బందులతో వచ్చిన వాళ్లేనని డీజీపీ సవాంగ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments