Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బస్సు డ్రైవరు గుండె ఆగింది.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:51 IST)
విజయవాడ నగరంలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూలు బస్సు డ్రైవరుకు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో అతను స్టీరింగ్‌పై తలవాల్చి తుదిశ్వాస విడిచాడు. అయితే, ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాల్లో బెంజ్ సర్కిల్ ఒకటి. ఈ ప్రాంతంలో ఓ పాఠశాల బస్సు డ్రైవరు బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతను స్టీరింగ్‌పైనే తలవాల్సి మృతి చెందాడు. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 
 
ఈ బస్సును నలంద విద్యా సంస్థలకు చెందిన బస్సుగా గుర్తించారు. అలాగే, మృతుడు పేరు సాంబయ్య అని పోలీసులు చెప్పారు. తీవ్ర గుండెపోటు రావడంతో బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి, స్టీరింగ్‌పై తలవాల్సి తుదిశ్వాస విడిచాడని, దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments