స్కూలు బస్సు డ్రైవరు గుండె ఆగింది.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:51 IST)
విజయవాడ నగరంలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూలు బస్సు డ్రైవరుకు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో అతను స్టీరింగ్‌పై తలవాల్చి తుదిశ్వాస విడిచాడు. అయితే, ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాల్లో బెంజ్ సర్కిల్ ఒకటి. ఈ ప్రాంతంలో ఓ పాఠశాల బస్సు డ్రైవరు బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతను స్టీరింగ్‌పైనే తలవాల్సి మృతి చెందాడు. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 
 
ఈ బస్సును నలంద విద్యా సంస్థలకు చెందిన బస్సుగా గుర్తించారు. అలాగే, మృతుడు పేరు సాంబయ్య అని పోలీసులు చెప్పారు. తీవ్ర గుండెపోటు రావడంతో బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి, స్టీరింగ్‌పై తలవాల్సి తుదిశ్వాస విడిచాడని, దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments