Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పరిశుభ్రత చర్యలు భేష్ - జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (19:31 IST)
కోవిడ్ నేపథ్యంలో తిరుమలలో చేసిన ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్నారు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. పరిశుభ్రతా చర్యలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు లెఫ్టినెంట్ గవర్నర్.
 
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్సించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల ఆరోగ్య భద్రతతను దృష్టిలో ఉంచుకుని పటిష్టంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారని టిటిడి యంత్రాంగాన్ని కొనియాడారు. 
 
టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. దర్సనం తరువాత ఛైర్మన్‌ను ప్రసంసించారు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. మొదటిసారి జమ్ముకాశ్మీర్ గవర్నర్ హోదాలో తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు మనోజ్ సిన్హా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments