Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పరిశుభ్రత చర్యలు భేష్ - జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (19:31 IST)
కోవిడ్ నేపథ్యంలో తిరుమలలో చేసిన ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్నారు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. పరిశుభ్రతా చర్యలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు లెఫ్టినెంట్ గవర్నర్.
 
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్సించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల ఆరోగ్య భద్రతతను దృష్టిలో ఉంచుకుని పటిష్టంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారని టిటిడి యంత్రాంగాన్ని కొనియాడారు. 
 
టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. దర్సనం తరువాత ఛైర్మన్‌ను ప్రసంసించారు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. మొదటిసారి జమ్ముకాశ్మీర్ గవర్నర్ హోదాలో తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు మనోజ్ సిన్హా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments