Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల కట్టలు ఒకవైపు, ఇసుక మరోవైపు: తిరుపతిలో బిజెపి వినూత్న నిరసన

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (20:10 IST)
తిరుపతిలో బిజెపి  నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో బిజెపి నేతలు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి నూతన ఇసుక విధానానికి సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. 
 
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నూతన ఇసుక విధానానికి సంబంధించి టెండర్లను రద్దు చేయాలంటూ బిజెపి నిరసనకు  చేపట్టగా పోలీసులు అడ్డుకుని నోటీసులు జారీ చేరశారు. దీంతో పోలీసులకు, బిజెపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది.
 
త్రాసు తీసుకొచ్చి ఒక వైపు ఇసుక..మరొవైపు డబ్బును ఉంచి తులాభారం వేశారు బిజెపి నేతలు. వినూత్నంగా ఈ నిరసన చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే టెండర్ల రద్దు చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments