Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల కట్టలు ఒకవైపు, ఇసుక మరోవైపు: తిరుపతిలో బిజెపి వినూత్న నిరసన

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (20:10 IST)
తిరుపతిలో బిజెపి  నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో బిజెపి నేతలు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి నూతన ఇసుక విధానానికి సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. 
 
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నూతన ఇసుక విధానానికి సంబంధించి టెండర్లను రద్దు చేయాలంటూ బిజెపి నిరసనకు  చేపట్టగా పోలీసులు అడ్డుకుని నోటీసులు జారీ చేరశారు. దీంతో పోలీసులకు, బిజెపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది.
 
త్రాసు తీసుకొచ్చి ఒక వైపు ఇసుక..మరొవైపు డబ్బును ఉంచి తులాభారం వేశారు బిజెపి నేతలు. వినూత్నంగా ఈ నిరసన చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే టెండర్ల రద్దు చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments