Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఒక్కడు పార్లమెంటులో పోరాటం చేస్తుంటే 20 మంది ఎంపిలు ఏం చేస్తున్నారు?

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (20:05 IST)
తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచారంలో ముందుంది. ఆ పార్టీ అభ్యర్థి పనబాకలక్ష్మి ఎన్నికల ప్రచారంలోను కార్యకర్తలను దగ్గరకు చేర్చుకుని వారిని సమన్వయంతో ముందుకు నడిపించే పనిలో ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా గూడూరు.. వెంకటగిరిలలోను, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు.. శ్రీకాళహస్తిలోను సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు.
 
ఈ రోజు తిరుపతిలో కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన పనబాకలక్ష్మి వైసిపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకే ఒక్క ఎంపి పోరాటం చేస్తుంటే వైసిపికి చెందిన 22 మంది ఎంపిలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు పనబాకలక్ష్మి.
 
కేంద్రం మెడలు వంచి ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించుకుంటామన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్రమోడీ ఎందుకు హోదా ఇస్తామని తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికైనా మార్పును గమనించాలని.. తిరుపతి ఎంపిగా తనను గెలిపించాలని పనబాలక్ష్మి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments