Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వుంది: ఏపీ డిజిపి

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (16:14 IST)
వైసిపి హయాంలో పనిచేసిన పలువురు నేతలను పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురుని అరెస్టు చేసారు. తాజాగా వైసిపి ప్రభుత్వ హయాంలో సలహాదారుగా పనిచేసిన మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డగించారు.

ఆయనపై లుకవుట్ నోటీసులు వుండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులను సజ్జలను అడ్డుకున్నారు. దీనిపై ఏపీ డిజిపి ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ... సజ్జలపై గతంలో గుంటూరు ఎస్పీ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వున్నదని వివరించారు.
 
లుకౌట్ నోటీసులపై తనకు ఎలాంటి సమాచారం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఐనా తను విదేశాల నుంచి సోమవారం నాడు తిరిగి వచ్చాననీ, ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లబోతుంటే అడ్డగించారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments