Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మద్యం షాపులకు లాటరీ: లక్కీగా 10 మద్యం షాపులు దక్కించుకున్న మాజీ ఎంపి కుమార్తె

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:42 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులకు సోమవారం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసారు. ఈ ఎంపికలో కోట్లకొద్ది ధనం పెట్టి దరఖాస్తులు పెట్టుకున్నారు ఆశావహులు. మద్యం షాపుల లాటరీలో లక్కీగా నంద్యాల దివంగత మాజీ ఎంపి, పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె ఏకంగా 10కి పైగా షాపులు దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, పీలేరులో ఒకటి, కర్నూలులో ఒకటి ఆమె ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ స్థాయిలో ఒక్కరినే ఇలా అదృష్టం వరించడం చర్చనీయాంశమవుతోంది.
 
మరోవైపు రాష్ట్రమంత్రి నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్లతో 100 దరఖాస్తులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దరఖాస్తుల్లో ముగ్గురిని అదృష్టం వరించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద పూర్తి వివరాలు బయటకు వస్తే.. ఇంకా ఎంతమంది అదృష్టవంతులను ఈ మద్యం షాపులు వరించాయో తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments