Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో పవన్ కళ్యాణ్: సజ్జల

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (18:06 IST)
పవన్ కళ్యాణ్‌కు ఆవేశం తప్ప ఆలోచనే లేదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో తిరుగుతుంటారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక జనసేన-భాజపాలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయనీ, తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నాయంటూ విమర్శించారు.
 
తిరుపతి ఉప ఎన్నికలో వైసిపి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ జనరంజకమైన పాలనను సీఎం జగన్ అందిస్తున్నారనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ సంక్షేమ పథకాలన్నింటినీ సజావుగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిది అన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments