Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కనీటినీ వదులుకోం.. రెచ్చగొడితే రెచ్చిపోం : సజ్జల

Webdunia
సోమవారం, 5 జులై 2021 (06:38 IST)
శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలోకి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్న తెలంగాణా ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలలో ఒక్క చుక్క నీటిని వదులుకోబోమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అది చేస్తామని అన్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశామని, ఈ విషయంపై ఎక్కడ మాట్లాడాలో అక్కడ తప్పకుండా మాట్లాడతామని అన్నారు. వారు రెచ్చగొడితే రెచ్చిపోమని తెలిపారు.

ఆదివారంనాడు కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులనుండి 16వేల క్యూసెక్కులు, పులిచింతలలో ఏడువేల క్యూసెక్కులకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం దిగువకు వదిలారు. హైదరాబాద్‌లో తన ఆస్తులు వున్నందుకే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోరుమెదపడం లేదని తెలుగుదేశం విమర్శించింది.

ట్రిబ్యునల్‌ తీర్పుల ప్రకారం రాష్ట్ర నీటివాటాను రాబట్టేందుకు కెసిఆర్‌ సవాల్‌కు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని తెలుగుదేశం నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments