Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీరు పెట్టుకున్న సాధినేని యామిని, ఏమైంది?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (17:08 IST)
సాధినేని యామిని అంటే అందరికీ గుర్తుకువచ్చేది టిడిపినే. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఈమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ తరువాత బిజెపిలో చేరారు. అప్పటి నుంచి కనిపించడం మానేశారు. ఎక్కడా కార్యక్రమాలకు హాజరు కాకుండా ఇంటిలోనే ఉండిపోయారు యామిని.
 
అయితే తాజాగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు సాధినేని యామిని. ప్రతి గుండెల్లో కూడా హిందూ జ్యోతి అఖండ దీపమై ముష్కరులను దహించి వేయాలని.. అవమానం జరిగిన చోటే ఒక మహా సంకల్పానికి బీజం పడలాన్నదే తన కోరికని చెప్పుకొచ్చారు.
 
రామతీర్థం ఘటన సాధారణ విషయం కాదని... వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 126 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ సనాతన ధర్మం లేదు.. హిందువులు చచ్చిపోయారని చాలామంది అనుకుంటున్నారు. మేము ఆగ్రహిస్తే ఇక అంతేసంగతులంటూ భావోద్వేగానికి లోనై తీవ్రంగా కన్నీంటి పర్యాంతమయ్యారు సాధినేని యామిని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments