Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీరు పెట్టుకున్న సాధినేని యామిని, ఏమైంది?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (17:08 IST)
సాధినేని యామిని అంటే అందరికీ గుర్తుకువచ్చేది టిడిపినే. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఈమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ తరువాత బిజెపిలో చేరారు. అప్పటి నుంచి కనిపించడం మానేశారు. ఎక్కడా కార్యక్రమాలకు హాజరు కాకుండా ఇంటిలోనే ఉండిపోయారు యామిని.
 
అయితే తాజాగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు సాధినేని యామిని. ప్రతి గుండెల్లో కూడా హిందూ జ్యోతి అఖండ దీపమై ముష్కరులను దహించి వేయాలని.. అవమానం జరిగిన చోటే ఒక మహా సంకల్పానికి బీజం పడలాన్నదే తన కోరికని చెప్పుకొచ్చారు.
 
రామతీర్థం ఘటన సాధారణ విషయం కాదని... వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 126 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ సనాతన ధర్మం లేదు.. హిందువులు చచ్చిపోయారని చాలామంది అనుకుంటున్నారు. మేము ఆగ్రహిస్తే ఇక అంతేసంగతులంటూ భావోద్వేగానికి లోనై తీవ్రంగా కన్నీంటి పర్యాంతమయ్యారు సాధినేని యామిని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments