Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీరు పెట్టుకున్న సాధినేని యామిని, ఏమైంది?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (17:08 IST)
సాధినేని యామిని అంటే అందరికీ గుర్తుకువచ్చేది టిడిపినే. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఈమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ తరువాత బిజెపిలో చేరారు. అప్పటి నుంచి కనిపించడం మానేశారు. ఎక్కడా కార్యక్రమాలకు హాజరు కాకుండా ఇంటిలోనే ఉండిపోయారు యామిని.
 
అయితే తాజాగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు సాధినేని యామిని. ప్రతి గుండెల్లో కూడా హిందూ జ్యోతి అఖండ దీపమై ముష్కరులను దహించి వేయాలని.. అవమానం జరిగిన చోటే ఒక మహా సంకల్పానికి బీజం పడలాన్నదే తన కోరికని చెప్పుకొచ్చారు.
 
రామతీర్థం ఘటన సాధారణ విషయం కాదని... వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 126 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ సనాతన ధర్మం లేదు.. హిందువులు చచ్చిపోయారని చాలామంది అనుకుంటున్నారు. మేము ఆగ్రహిస్తే ఇక అంతేసంగతులంటూ భావోద్వేగానికి లోనై తీవ్రంగా కన్నీంటి పర్యాంతమయ్యారు సాధినేని యామిని.

సంబంధిత వార్తలు

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments