Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. సర్వదర్శనానికి 18 గంటలు

సెల్వి
బుధవారం, 22 మే 2024 (10:03 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు నిండి.. వెలుపల క్యూలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రత్యేక దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 
 
మంగళవారం ఒక్కరోజే 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 35,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 
 
శ్రీవారి హుండీలో మొత్తం ఆదాయం రూ.3.67 కోట్లకు చేరుకుంది. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో టీటీడీ వీవీఐపీ దర్శనాలను పునఃప్రారంభించి భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments