బాబోయ్ గుంత‌లు... ఈ రోడ్ల‌పై బస్సులు తోలేదెలా?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:33 IST)
గుంటూరు జిల్లా తెనాలి వ‌ద్ద ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది. పెదరావూరు వద్ద కాల్వ అంచులోకి ఒరిగిపోయిన బస్సు, కొంచెం ఉంటే, కాలువ‌లో కొట్టుకుపోయేది. తెనాలి నుండి ప్రయాణికులతో భట్టిప్రోలు - రేపల్లె వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం త‌ప్పింది. ఆ సమ‌యంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 
 
రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా ఈ ప్రమాదం జ‌రిగింద‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ తెలిపారు. రాష్ట్రంలో ర‌హ‌దారులు ఇలా గుంత‌ల మ‌యం అయిపోతే, ఇక ఈ రోడ్ల‌పై బ‌స్సుల‌ను ఎలా తోలేద‌ని డ్రైవ‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చివ‌రికి క్రేన్ సహాయంతో బస్సును ఆర్టీసీ అధికారులు పక్కకు లాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments