Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ గుంత‌లు... ఈ రోడ్ల‌పై బస్సులు తోలేదెలా?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:33 IST)
గుంటూరు జిల్లా తెనాలి వ‌ద్ద ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది. పెదరావూరు వద్ద కాల్వ అంచులోకి ఒరిగిపోయిన బస్సు, కొంచెం ఉంటే, కాలువ‌లో కొట్టుకుపోయేది. తెనాలి నుండి ప్రయాణికులతో భట్టిప్రోలు - రేపల్లె వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం త‌ప్పింది. ఆ సమ‌యంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 
 
రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా ఈ ప్రమాదం జ‌రిగింద‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ తెలిపారు. రాష్ట్రంలో ర‌హ‌దారులు ఇలా గుంత‌ల మ‌యం అయిపోతే, ఇక ఈ రోడ్ల‌పై బ‌స్సుల‌ను ఎలా తోలేద‌ని డ్రైవ‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చివ‌రికి క్రేన్ సహాయంతో బస్సును ఆర్టీసీ అధికారులు పక్కకు లాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments