Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీలో రూ.50 కోట్ల పాతనోట్లు.. మార్పిడికి అవకాశం ఇవ్వండి ప్లీజ్.. కేంద్రమంత్రికి సుబ్బారెడ్డి వినతి

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (10:04 IST)
భక్తులు విరాళంగా ఇచ్చిన వాటిల్లో రూ.50 కోట్లు పాతవి వున్నాయని, వాటి మార్పిడికి అవకాశం ఇవ్వాలని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. భక్తులు తమ కానుకలు డబ్బుల రూపంలో వాటిని మార్చేందుకు అనుమతించాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా టీటీడీకి రెవెన్యూ లేదని, 
 
కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని, ఏపీ జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తక్షణమే నిధులు ఇవ్వాలని వైవీ కోరారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments