Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరిలో సినీనటి రోజా గెలుపు.. 2681 ఓట్ల మెజారిటీతో..?

Webdunia
గురువారం, 23 మే 2019 (16:40 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి అభ్య‌ర్థి రోజా మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. త‌న స‌మీప ప్రత్య‌ర్థి గాలి భాను ప్ర‌కాష్ (టీడీపీ)పై రోజా 2681 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. గతంలో 2014 ఎన్నిక‌ల్లో రోజా టీడీపీ అభ్య‌ర్థి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలిచారు. 
 
కాగా గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు అనారోగ్యంతో క‌న్ను మూయ‌గా, ఆయ‌న కుమారుడు గాలి భాను ప్ర‌కాష్ టీడీపీ త‌ర‌పున న‌గ‌రి బ‌రిలో నిలిచారు. అయితే తాను గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్‌ను పటాపంచెలు చేస్తూ ఆమె గెలిచి చూపించారు. అదే విధంగా తాను గెలవడమే కాకుండా పార్టీ కూడా అధికారంలోకి రావడం పట్ల ఆమె హర్షాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments