Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామినేషన్ వేశా.. భారీ మెజారిటీతో గెలుస్తా.. రోజా

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (18:46 IST)
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఎపిలో కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో పలువురు ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. వైసిపి మహిళా నేత, సినీ ప్రముఖరాలు రోజా నగరిలోని తహశీల్ధార్ కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలు చేశారు. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రోజా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. 
 
నవరత్నాలతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎన్నికలు జరిగిన తరువాత వైసిపి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు రోజా. చంద్రబాబు అంటేనే ప్రజలు విసిగిపోయారని, అవినీతికి బాబు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ఈసారి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చంద్రబాబు గెలిచే ప్రసక్తే లేదన్నారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments