Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామినేషన్ వేశా.. భారీ మెజారిటీతో గెలుస్తా.. రోజా

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (18:46 IST)
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఎపిలో కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో పలువురు ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. వైసిపి మహిళా నేత, సినీ ప్రముఖరాలు రోజా నగరిలోని తహశీల్ధార్ కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలు చేశారు. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రోజా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. 
 
నవరత్నాలతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎన్నికలు జరిగిన తరువాత వైసిపి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు రోజా. చంద్రబాబు అంటేనే ప్రజలు విసిగిపోయారని, అవినీతికి బాబు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ఈసారి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చంద్రబాబు గెలిచే ప్రసక్తే లేదన్నారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments