Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ సింగ్ ఫ్లైఓవర్‌పౌ ఆటో - ఆర్టీసీ బస్సు ఢీ

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:28 IST)
విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వంతెనపై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో తిరగబడింది. అలాగే, ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఆటో డ్రైవర్‌కు గాయాలు తగిలాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 
 
ఈ ప్రమాదంపై తక్షణం స్పందించిన పోలీసులు గాయపడిన ఆటో డ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే, స్తంభించిన పోయిన వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments