Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు యాదాద్రి పుణ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:05 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేకం మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన తన వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి సన్నిధిలో జరిగే మహాకుంభాభిషేకం మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు. 
 
శివావయంలో మహాకుంభాభిషేకంలో భాగంగా, మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామి అనుగ్రహ భాషణం చేపడుతారు. ఆ తర్వాత మహదాశీర్వాదం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్టాయాగ పరిసమాప్తి పలుకనున్నారు. సీఎ కేసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments