Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు యాదాద్రి పుణ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:05 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేకం మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన తన వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి సన్నిధిలో జరిగే మహాకుంభాభిషేకం మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు. 
 
శివావయంలో మహాకుంభాభిషేకంలో భాగంగా, మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామి అనుగ్రహ భాషణం చేపడుతారు. ఆ తర్వాత మహదాశీర్వాదం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్టాయాగ పరిసమాప్తి పలుకనున్నారు. సీఎ కేసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments