నేడు యాదాద్రి పుణ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:05 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేకం మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన తన వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి సన్నిధిలో జరిగే మహాకుంభాభిషేకం మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు. 
 
శివావయంలో మహాకుంభాభిషేకంలో భాగంగా, మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామి అనుగ్రహ భాషణం చేపడుతారు. ఆ తర్వాత మహదాశీర్వాదం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్టాయాగ పరిసమాప్తి పలుకనున్నారు. సీఎ కేసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments