Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు యాదాద్రి పుణ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:05 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేకం మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన తన వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి సన్నిధిలో జరిగే మహాకుంభాభిషేకం మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు. 
 
శివావయంలో మహాకుంభాభిషేకంలో భాగంగా, మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామి అనుగ్రహ భాషణం చేపడుతారు. ఆ తర్వాత మహదాశీర్వాదం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్టాయాగ పరిసమాప్తి పలుకనున్నారు. సీఎ కేసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments