Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన రేణూ దేశాయ్.. ఇక ఆపండి..

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:34 IST)
ఓటు ఎవరికి వేయాలో తనకు తెలుసంటూ..తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ..అదే పనిగా తనకు మెసేజ్‌లు వస్తుంటే చాలా చిరాకుగా ఉందని పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ వాపోయారు. 
 
తనను విసిగించవద్దంటూనే, తన ఓటు ఇక్కడ లేదని, తన ఓటు పూణె నగరంలో ఉందని, అక్కడ ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరగనుందని, అక్కడే తాను ఓటును వేయబోతున్నానని, అలాగే ఓటు ఎవరికి వేయాలో తనకు ఫుల్ క్లారిటీ ఉందని ఆమె తెలిపారు.
 
ఓటు హక్కు ప్రాధాన్యత గురించి తనకు క్లాసులు పీకడం మానాలంటూ తనకు సలహాలిస్తున్న ఫ్యాన్స్‌ని స్మూత్‌గా మందలించింది. తనకు ఎలాంటి సందేశాలు పంపవద్దని, సలహాలు ఇవ్వొద్దని పవన్ అభిమానులకు గట్టిగా సమాధానం చెప్పింది. తన వాల్‌పై ఫోటోలు పెట్టి రచ్చ చేయకండని విజ్ఞప్తి చేసింది. ఓటు వేయడం అందరి బాధ్యత అని ఆమె వివరించింది. 
 
ప్రస్తుతానికి రేణూ దేశాయ్ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న చిత్రంలో అతడికి అక్కగా కనిపించనుంది. మరో ప్రాజెక్ట్ రైతు సమస్యలపై సాగే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేస్తూ బిజీగా గడుపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments