Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ : 17 యేళ్లనాటి బాబ్లీ కేసు కొట్టివేత

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (07:29 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. 17 యేళ్ళ నాటి బాబ్లీ కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా 23 మంది రాజకీయ నాయకులకు విముక్తి లభించింది.
 
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారని ఆరోపిస్తూ దానికి నిరసనగా ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. 2005లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలతో చంద్రబాబు చేతులు కలిపారు. 
 
అయితే అక్కడ ధర్నాకు అనుమతి లేదని టీడీపీ నేతలు సూచించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు చంద్రబాబు సహా టీడీపీ నేతలను అక్కడే ఓ గదిలో బంధించారు. అంతేకాకుండా చంద్రబాబు సహా 23 మంది టీడీపీ నేతలపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఇపుడు చంద్రబాబు, ఆయన అనుచరులకు విముక్తి లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments