Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ : 17 యేళ్లనాటి బాబ్లీ కేసు కొట్టివేత

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (07:29 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. 17 యేళ్ళ నాటి బాబ్లీ కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా 23 మంది రాజకీయ నాయకులకు విముక్తి లభించింది.
 
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారని ఆరోపిస్తూ దానికి నిరసనగా ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. 2005లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలతో చంద్రబాబు చేతులు కలిపారు. 
 
అయితే అక్కడ ధర్నాకు అనుమతి లేదని టీడీపీ నేతలు సూచించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు చంద్రబాబు సహా టీడీపీ నేతలను అక్కడే ఓ గదిలో బంధించారు. అంతేకాకుండా చంద్రబాబు సహా 23 మంది టీడీపీ నేతలపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఇపుడు చంద్రబాబు, ఆయన అనుచరులకు విముక్తి లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments