Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలు పిల్లతో శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ (video)

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (13:40 IST)
Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారం పూట కలియుగ వైకుంఠం శ్రీవారి దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు.

Ambani
ఈ సందర్భంగా తిరుమల వెంకన్నకు ముఖేష్ అంబానీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి వచ్చారు ముఖేష్ అంబానీ. 
mukesh Ambani
 
అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి.. స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుని మండపం వద్ద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. 
mukesh Ambani
 
ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తిరుమలను సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరుమల ప్రతిఏటా అభివృద్ధి చెందుతూ వుండాలని ఆకాంక్షించారు. తిరుమల వెంకన్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాలని ఆశించారు. 
mukesh Ambani
 
అంతేగాకుండా శ్రీవారి దర్శనానికి వచ్చిన అంబానీ.. గజరాజులకు అరటి పండ్లను ఆహారంగా అందించారు. అంబానీ వెంటనే ఆయన కోడలు రాధిక వున్నారు. 
mukesh Ambani


ఆమె కూడా ఏనుగులకు అరటి పండ్లను అందించారు. ఇక శ్రీవారి పర్యటనకు వచ్చిన ముఖేష్ అంబానీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments