Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికులకు రెడ్ క్రాస్ ఆహార పంపిణీ

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:16 IST)
గుంటూరు నగరంలోని నల్లచెరువు బైపాస్ రోడ్డులో అనేక స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులున్నాయి. వీటిలో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వస్తుంటారు. సీజన్ వరకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటుచేసుకుని కుటుంబాలతో నివసిస్తూ వుంటారు.

ఊరికి చివరిగా నివసించే వీరికి నగరంతో కరోనా కర్ఫ్యూ కారణంగా సంబందాలు తెగిపోయాయి. వారు పనిచేస్తున్న మిల్లులు మూతపడ్డాయి. వారిదగ్గర వున్న ఆహారపదార్దాలు కొన్ని రోజులొచ్చాయి. కొన్ని రోజులనుంచి పిల్లాపాపలతో పస్తులుంటున్నారు.

విషయాన్నీ తెలుసుకున్న రెడ్ క్రాస్ తక్షణం స్పందించింది. ఈ రోజు వారిని నల్లచెరువు బైపాస్ పెట్రోల్ బంకు సమీపంలోవున్న హజరత్ సయ్యద్ మౌలాషా రెహమతుల్ అలై @పెట్టివాలె బాబా దర్గా దగ్గరకు పిలిపించి. 200 మందికి ఆహారపొట్లాలు, మంచినీరు అందించారు.

ఆకలితో అలమటిస్తున్న తమను గుర్తించి కడుపునిండా ఆహారంపెట్టిన రెడ్ క్రాస్ సిబ్బందికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments