Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికులకు రెడ్ క్రాస్ ఆహార పంపిణీ

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:16 IST)
గుంటూరు నగరంలోని నల్లచెరువు బైపాస్ రోడ్డులో అనేక స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులున్నాయి. వీటిలో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వస్తుంటారు. సీజన్ వరకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటుచేసుకుని కుటుంబాలతో నివసిస్తూ వుంటారు.

ఊరికి చివరిగా నివసించే వీరికి నగరంతో కరోనా కర్ఫ్యూ కారణంగా సంబందాలు తెగిపోయాయి. వారు పనిచేస్తున్న మిల్లులు మూతపడ్డాయి. వారిదగ్గర వున్న ఆహారపదార్దాలు కొన్ని రోజులొచ్చాయి. కొన్ని రోజులనుంచి పిల్లాపాపలతో పస్తులుంటున్నారు.

విషయాన్నీ తెలుసుకున్న రెడ్ క్రాస్ తక్షణం స్పందించింది. ఈ రోజు వారిని నల్లచెరువు బైపాస్ పెట్రోల్ బంకు సమీపంలోవున్న హజరత్ సయ్యద్ మౌలాషా రెహమతుల్ అలై @పెట్టివాలె బాబా దర్గా దగ్గరకు పిలిపించి. 200 మందికి ఆహారపొట్లాలు, మంచినీరు అందించారు.

ఆకలితో అలమటిస్తున్న తమను గుర్తించి కడుపునిండా ఆహారంపెట్టిన రెడ్ క్రాస్ సిబ్బందికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments