Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కిరెడ్డి గూడెంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (09:28 IST)
ఏపీలోని ఏలూరు జిల్లాలో అక్కిరెడ్డి గూడెంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఆరు కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలోని నాలుగో యూనిట్‌లో బుధవారం రాత్రి 10 గంటల సమంలో ఒక్కసారిగా రియాక్టర్‌ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. 
 
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండున్నర గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.
 
ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారని చెప్పారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments