అక్కిరెడ్డి గూడెంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (09:28 IST)
ఏపీలోని ఏలూరు జిల్లాలో అక్కిరెడ్డి గూడెంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఆరు కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలోని నాలుగో యూనిట్‌లో బుధవారం రాత్రి 10 గంటల సమంలో ఒక్కసారిగా రియాక్టర్‌ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. 
 
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండున్నర గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.
 
ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారని చెప్పారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments