Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషాదం... పుట్టగొడుగులు తిని 13 మంది మృతి

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (23:29 IST)
నోటికి రుచిగా వుంటాయి కదా అని పుట్టగొడుగులు తెచ్చుకుని తిన్నందుకు ప్రాణాలే పోయాయి. ఈ విషాదకర ఘటన అస్సాలో చోటుచేసుకుంది.

 
వివరాలు చూస్తే... అస్సాం ఎగువ ప్రాంతాలలో నివాసం వుండే కార్మికులు, టీ తోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరిలో కొందరు ఆ పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగులు వుండటం చూసారు. వాటిని తెచ్చుకుని కూర చేసుకుని తిన్నారు. అంతే... ఒకరి తర్వాత ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

 
మొత్తం 35 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. దీనితో వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఐతే అప్పటికే 13 మంది మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టగొడుగులు తిని ఇంత భారీ సంఖ్యలో మృతి చెందడం ఇదే ప్రధమమని వైద్యులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments