Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేశారా? ఎంతమంది చేశారూ అంటూ ప్రశ్నలు, బాధితులు ఆందోళన

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (16:57 IST)
గ్యాంగ్ రేప్‌కు గురైంది. బాధితురాలిని వెంటపెట్టుకుని న్యాయం చేయాలంటూ పోలీస్టేషన్‌కు వచ్చారు. కానీ న్యాయం చేయాల్సిన వ్యక్తే అసభ్యంగా మాట్లాడారు. రేప్ చేశారా.. ఏం చేయమంటావు. ఎంతమంది చేశారు.. ఎలా చేశారంటూ అభస్యంగా మాట్లాడాడు.
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాధితులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కర్నూజిల్లా వెలుగోడు పోలీసు స్టేషన్ ముందు బాధితులకు మద్దతుగా బిజెపి, జనసేన, గిరిజన సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఎస్.ఐ. రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
గిరిజన మహిళకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం కాస్త కర్నూలు ఎస్పీ దృష్టికి వెళ్ళడంతో ఎస్.ఐ.కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం